ఆ హీరో 40 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడాడు: సందీప్ వంగా

551చూసినవారు
ఆ హీరో 40 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడాడు: సందీప్ వంగా
’‘యానిమల్‌’ చిత్రానికి రణ్‌వీర్‌ సింగ్‌ ఇచ్చిన రివ్యూను నేను మర్చిపోలేను. దాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ మూవీ చూశాక నాకు ఫోన్‌ చేసి 40 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత ఓ సుదీర్ఘ మెసేజ్‌ పెట్టారు. దాన్ని నాలుగు సార్లు చదువుకున్నా. చాలా ఆనందం వేసింది. సినిమా గురించి చాలా విషయాలు రాశాడు. ఇందులో ఇన్ని విశేషాలున్నాయా అని నేనే ఆశ్చర్యపోయాను’ అని సందీప్ వంగా చెప్పారు. ‘యానిమల్‌’కు త్వరలోనే సీక్వెల్‌ రానుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్