రూ.932కే విమాన టికెట్‌‌ను ప్రకటించిన ఎయిర్ ఇండియా

54చూసినవారు
రూ.932కే విమాన టికెట్‌‌ను ప్రకటించిన ఎయిర్ ఇండియా
టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర్ ఉంటుంది. తక్కువ ధరకు ఆఫర్‌ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్