చిరంజీవిని కలిసిన అజిత్‌

61చూసినవారు
చిరంజీవిని కలిసిన అజిత్‌
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘విశ్వంభర’ సెట్‌లో హీరో అజిత్‌ సందడి చేశారు. ఈ విషయాన్ని చిరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘‘విశ్వంభర’ సెట్స్‌కి స్టార్‌గెస్ట్‌గా వచ్చి అజిత్‌ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్‌ సినిమా కూడా షూటింగ్‌ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం’’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్