మాయావతిని అవమానించిన బీజేపీ ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు పెట్టాలని డిమాండ్ చేసిన అఖిలేష్

55చూసినవారు
మాయావతిని అవమానించిన బీజేపీ ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు పెట్టాలని డిమాండ్ చేసిన అఖిలేష్
బీఎస్పీ అధినేత్రి మాయావతిని అవమానించినందుకు బీజేపీ ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు పెట్టాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మాయావతిని ముఖ్యమంత్రిని చేసి యూపీ ప్రజలు తప్పు చేశారని బీజేపీ నాయకులు అంటున్నారని, ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయాన్ని అవమానించడమేనని అఖిలేష్ పేర్కొన్నారు. యాదవ్ ప్రకటనపై మాయావతి స్పందిస్తూ.. తాను నిజాయితీపరురాలుననే వాస్తవాన్ని అంగీకరించినందుకు తమ పార్టీ కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్