నేపాల్, యూపీ సరిహద్దులో అలర్ట్

60చూసినవారు
నేపాల్, యూపీ సరిహద్దులో అలర్ట్
ఆరో దశ లోక్‌స‌భ ఎన్నికలకు సంబంధించి బీహార్లోని ఎనిమిది స్థానాలకు శనివారం ఏక కాలంలో పోలింగ్ జరగనుంది. వీటిలో కొన్ని సీట్లు నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. 60 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. చాప్రాలో ఎన్నికల హింసాకాండ అనంతరం మహారాజ్ గంజ్ లో ప్రత్యేక నిఘా ఉంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్