కేజ్రీవాల్‌పై స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

67చూసినవారు
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చిన సమయంలో తనపై బిభవ్ కుమార్ విచక్షణ రహితంగా దాడి చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో కేజ్రీవాల్ అక్కడే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేస్తోండగా ఏ ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నించలేదని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్