అన్ని యూనిట్లను సిద్ధం చేయాలి: డిప్యూటీ సీఎం

70చూసినవారు
అన్ని యూనిట్లను సిద్ధం చేయాలి: డిప్యూటీ సీఎం
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి హైడల్ ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోపభూయిష్టమైన సాంకేతికతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్