అమర్నాథ్ యాత్రకు హెలికాప్టర్ బుకింగ్స్ ప్రారంభం

83చూసినవారు
అమర్నాథ్ యాత్రకు హెలికాప్టర్ బుకింగ్స్ ప్రారంభం
అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. అమర్నాథ్ ఆలయం బోర్డ్ కు చెందిన వెబ్సైట్ http://JKSASB.nic.in లో హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 19వ తేదీ వరకూ సాగే ఈ యాత్రకు వచ్చే ప్రతి భక్తుడికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాలలో 3,880 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంటుంది.

సంబంధిత పోస్ట్