మేడారం దర్శనం కోసం వెళ్తున్న భక్తుల కారుకు ప్రమాదం

85చూసినవారు
మేడారం దర్శనం కోసం వెళ్తున్న భక్తుల కారుకు ప్రమాదం
ములుగు జిల్లా మేడారం దర్శనం కోసం వెళ్తున్న భక్తుల కారుకు ప్రమాదం జరిగింది. మచ్చాపుర్‌ వద్ద కారును ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో రహదారి వెంట భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్