సంస్కరణలకు ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్‌

66చూసినవారు
సంస్కరణలకు ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్‌
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను సంస్కరణల ప్రయోగశాలగా మార్చేసింది. భూములను కార్పొరేట్‌ కంపెనీలకు మరింత సులభంగా అందించేందుకు వీలుగా భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా చేయని ప్రయోగాలను ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎ.పి ల్యాండ్‌ టైటిల్‌ చట్టం 27/2022తో తీవ్రమైన ప్రమాదం పొంచి వున్నది. ఈ చట్టం అమలు కోసం జీవో నెం 512 తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్