'రెండు, మూడ్రోజుల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటన'

76చూసినవారు
'రెండు, మూడ్రోజుల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటన'
రెండు మూడు రోజుల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తామని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా, వంశీ తిలక్, ఓం ప్రకాశ్ పేర్లు ఉన్నట్లు సమాచారం. బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్