చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు మరో స్వర్ణం

75చూసినవారు
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు మరో స్వర్ణం
చెస్ ఒలింపియాడ్‌లోనూ భారత మహిళల జట్టు మరో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. 45వ FIDE చెస్ ఒలింపియాడ్ సెప్టెంబర్ 10న హంగేరిలోని బుడాపెస్ట్‌లో ప్రారంభమైంది. భారత బృందంలోని హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వందిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్, అభిజిత్ కుండే (కెప్టెన్)లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్‌లో అజర్‌బైజాన్‌ను ఓడించి స్వర్ణం సాధించింది.

సంబంధిత పోస్ట్