ఏజెన్సీలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్

60చూసినవారు
ఏజెన్సీలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-నారాయణపూర్ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్