తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

50చూసినవారు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎయిడ్స్ రోగుల కోసం కొత్తగా మరో 16 యంటీరిబ్రోవైరల్ థెరఫీ(ఏ ఆర్టీ ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకొకటి చొప్పున అందుబాటులో ఉండేలా అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 కేంద్రాలుండగా.. కొత్త సెంటర్లూ ఏర్పడితే, జిల్లాకు ఒకటి చొప్పున అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా హెల్త్ సెక్రటరీ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్