ఎంఎస్‌ ధోనీ ఖాతాలో మరో రికార్డు (వీడియో)

59చూసినవారు
ఐపీఎల్‌ 2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ధోనీకి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీ కేవలం 11 బంతుల్లో 26* పరుగులు చేశారు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఈ అవార్డు అందుకున్నారు. అతి ఎక్కువ వయసులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న బ్యాటర్‌గాధోనీ రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్