పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ఇంఛార్జీల నియామకం

1102చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ఇంఛార్జీల నియామకం
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ కసరత్తు చేస్తోంది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ కు ధన్ పాల్ సూర్యానారాయణ గుప్తా, జహీరాబాద్ కు వెంకటరమణారెడ్డి, మెదక్ కు హరీష్ బాబు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండకు చింతల రామచంద్రారెడ్డి, ఇలా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది.

సంబంధిత పోస్ట్