ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు పాలస్తీనియన్లు మృతి

52చూసినవారు
ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు పాలస్తీనియన్లు మృతి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో తమ సైనికులపై దాడి చేసిన పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆదివారం కాల్పులు జరిపింది. ఈ వైమానిక దాడిలో 6 పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్‌లో జరిగిన ఆపరేషన్‌లో పేలుడు పదార్థంతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసు అధికారి మరణించగా, ఇతరులు గాయపడ్డారని సైన్యం, పోలీసులు తెలిపారు. గుమిగూడిన ప్రజలపై దాడి చేసినట్లు పాలస్తీనా అడికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్