దారుణం.. కాళ్లు పట్టుకున్నా కనికరించని ఖాకీలు (Video)

581చూసినవారు
రాజస్థాన్- జైపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాకు చెందిన చిరంజిలాల్(35)కు తన భార్యకు మధ్య ఏడాది నుండి వివాదాలు తలెత్తి వేరువేరుగా ఉన్నారు. ఇవాళ తన భార్యతో కలిసి వచ్చిన ముగ్గురు పోలీసులు చిరంజిలాల్ ఇంటి తాళాలు పగలకొట్టారు. తాళాలు ఎందుకు పగలకొట్టారని అడిగినందుకు పోలీసులు కనికరం లేకుండా చావబాదారు. తన కొడుకు కొట్టొద్దని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్