టీ20 ప్రపంచకప్‌‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

53చూసినవారు
టీ20 ప్రపంచకప్‌‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్‌ 2024 జూన్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
జట్టు: హొస్సేన్ శాంటో (C), టస్కిన్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, హసన్ తమీమ్, షకీబ్, హృదయ్, మహ్మదుల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, మెహడీ హసన్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్, ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.
రిజర్వ్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్