కొత్త నిబంధన తెస్తున్న బీసీసీఐ!

61చూసినవారు
కొత్త నిబంధన తెస్తున్న బీసీసీఐ!
టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. దీంతో ఏకంగా కొత్త నిబంధననే తీసుకురానుంది. ఇందులో భాగంగానే ప్లేయర్లు టీమిండియా జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో పాల్గొనాలంటే.. ఆ టోర్నీ కంటే ముందు కొన్ని రంజీ మ్యాచులు ఆడటాన్ని తప్పనిసరి చేయనుంది. ఒకవేళ రంజీల్లో ఆడేందుకు నిరాకరిస్తే ఐపీఎల్ లేదా ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసినప్పుడు మళ్లీ వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదనే నిబంధన పెట్టాలని భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్