రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

553చూసినవారు
రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌
రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్‌ నుంచి సోనియాగాంధీ, హిమాచల్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీలకు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో పాటు బీహార్‌ నుంచి అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హందోరే పేర్లను ప్రకటించారు. చంద్రకాంత్ హందోరే మహారాష్ట్ర దళిత నాయకుడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్