ఎంఐ కెప్టెన్సీ మార్పుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

55చూసినవారు
ఎంఐ కెప్టెన్సీ మార్పుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు భవిష్యత్ కోసమే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్చిందని అన్నారు. ప్రస్తుతం రోహీత్ శర్మ భారత్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నిర్వహిస్తున్నారని, అతడిపై భారాన్ని తగ్గించేందుకే ఎంఐ కెప్టెన్సీ నుంచి తొలగించిందని చెప్పారు. దీంతో హిట్ మ్యాన్ మరింత స్వేచ్ఛగా బ్యాంటింగ్ చేయగలరని ముంబై భావిస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్