జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర రద్దు

59చూసినవారు
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర రద్దు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండోదశ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునః ప్రారంభిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు.

సంబంధిత పోస్ట్