భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుంది: మంత్రి కోమటిరెడ్డి

60చూసినవారు
భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుంది: మంత్రి కోమటిరెడ్డి
భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉప్పల్-ఘట్‌కేసరి మధ్య రహదారి పనులు 40 శాతమే పూర్తయ్యాయని చెప్పారు. 6 లైన్ల రహదారిగా హైదరాబాద్-విజయవాడ హైవేను మార్చాలని కోరినట్లు తెలిపారు. మంగళవారం కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్ అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్