లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్

68చూసినవారు
లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్
18వ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మెహతాబ్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఈయన పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణం చేయిస్తారు. 1998లో తొలిసారి ఒడిశాలోని కటక్ ఎంపీగా BJD తరఫున తొలిసారి ఈయన గెలిచారు. తరువాత వరుసగా 1999, 2004, 09, 14, 19లో విజయం సాధించారు. ఈ ఏడాది బీజేపీలో చేరి విజయ ఢంకా మోగించారు.

సంబంధిత పోస్ట్