ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు శుక్రవారం భారీ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ED ఆశ్రయించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ మంజూరుపై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.