NDAను మరింత విస్తరించడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్రపక్షాలతో పాటు తటస్థ పార్టీలతోనూ సంప్రదింపులు జరపనుంది. కాగా, చర్చల బాధ్యతలను అమిత్ షా, రాజ్నాథ్కు బీజేపీ హైకమాండ్ అప్పగించింది. అపర చాణక్యుడిగా పేరున్న అమిత్ షా ఎన్డీఏలోకి ఎంతమందిని లాగుతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీలు భేటీ కానున్నారు.