ఐదు స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం

55చూసినవారు
ఐదు స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం
2024 పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీ విజయ పరంపర మొదలైంది. మొదటి దశలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో ఆ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషల్లు వేయడంతో ఐదు స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. తాలి నుంచి జిక్కే టాకో, తాలిహా నుంచి న్యాతో డుకోమ్, సగలీ నుంచి రాటు టెచి, రోయింగ్ నుంచి ముచ్చు మితి గెలిచినట్లు అయింది.

సంబంధిత పోస్ట్