దుర్గాదేవీ అవతారంలో నృత్యం చేసిన బీజేపీ ఎంపీ (వీడియో)

54చూసినవారు
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీలోని మధురలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ ఎంపీ హేమ మాలిని దుర్గాదేవీ నృత్య నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి, పార్వతి దేవీ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ నాటికలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్