పశ్చిమ బెంగాల్‌లో మమతకు బీజేపీ షాక్‌!

74చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో మమతకు బీజేపీ షాక్‌!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు బీజేపీ షాక్‌ ఇవ్వనున్నది. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీకి 21-26, టీఎంసీకి 16-18, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని జన్ కీ బాత్ సర్వే పేర్కొంది. ఇండియా న్యూస్-డి-డైనమిక్స్‌ అంచనా ప్రకారం బీజేపీకి 21, టీఎంసీకి 19, కాంగ్రెస్‌కు 2 సీట్లు రానున్నట్లు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్