రాజకీయ ప్రకటనల్లో బీజేపీ టాప్

70చూసినవారు
రాజకీయ ప్రకటనల్లో బీజేపీ టాప్
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు అన్ని మీడియాల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సీఈవో వద్ద ఆమోదం కోసం వచ్చిన ప్రకటనల దరఖాస్తుల్లో బీజేపీకి చెందినవే అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీలో మార్చి 13 నుంచి మే 8 వరకు బీజేపీ 2084 పొలిటికల్‌ యాడ్‌ల ఆమోదం కోసం 517 దరఖాస్తులు చేసుకుంది. కాంగ్రెస్‌ 349 యాడ్‌ల కోసం 118 అప్లై చేసింది.

సంబంధిత పోస్ట్