జోరుగా మామిడి విక్రయాలు

2231చూసినవారు
జోరుగా మామిడి విక్రయాలు
మామిడి పండ్ల సీజన్ జోరుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు మామిడి విక్రయాల కోసం హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. వాతావరణం ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో పంట దిగుబడులు గణనీయంగా తగ్గినా.. మార్కెట్‌కు పంట రావడంతో సందడిగా మారింది. ఈ మార్కెట్‌కు గతేడాది ఇదే సమయానికి 11 లక్షల 50 వేల టన్నుల మామిడి సరకు రాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8 లక్షల 50 వేల టన్నులు అమ్మకానికి వచ్చింది.

సంబంధిత పోస్ట్