వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ నంబర్ వన్ ర్యాంక్ను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా ఘోర పరాజయం భారత్కు కలిసొచ్చింది. 3వ స్తానంలో ఉన్న రోహిత్ విన్నింగ్ రేట్ 64.58 శాతంతో టాప్ లోకి దూసుకెళ్లింది. కివీస్, ఆస్ట్రేలియా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్తో జరిగే చివరి టెస్టులో భారత్ గెలిస్తే అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకోనుంది.