నేడు కేంద్ర కేబినేట్ చివరి భేటీ

570చూసినవారు
నేడు కేంద్ర కేబినేట్ చివరి భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ ఇవాళ భేటీ కానుంది. వచ్చేవారం సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. భేటీ అనంతరం మంత్రులకు మోదీ వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. కాగా మూడోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన పథకాలు, ప్రణాళికలపై కేబినెెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్