ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. ఏపీ హైకోర్టులో పిల్

61చూసినవారు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. ఏపీ హైకోర్టులో పిల్
హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న అప్పులు, ఆస్తుల వివరాలు. తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దాంతో మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్