పోలింగ్ పూర్తికాకముందే ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రసారం

52చూసినవారు
పోలింగ్ పూర్తికాకముందే ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రసారం
పోలింగ్ ప్రక్రియ పూర్తికాకముందే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేసినందుకుగాను ఒడిశాలో నందీఘోష టీవీపై ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. ఆ ఛానెల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికల్లో అన్ని విడతల పోలింగ్ పూర్తికాకముందే ఎగ్జిట్ పోల్ ఫలితాలను బయటపెట్టడం ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 126ఎ ప్రకారం నిషిద్ధం.

సంబంధిత పోస్ట్