రేపు మేడిగడ్డకు BRS ప్రతినిధి బృందం వెళ్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ తర్వాత అన్నారంలో పర్యటిస్తామని.. రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందన్నారు. అన్నారం దగ్గర ప్రజెంటేషన్, ప్రెస్మీట్ ఉంటుందని తెలిపారు. నీటిపారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్తామన్నారు.