గుడ్ న్యూస్.. కోటి ఇళ్లకు ఫ్రీగా కరెంట్

336151చూసినవారు
గుడ్ న్యూస్.. కోటి ఇళ్లకు ఫ్రీగా కరెంట్
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేంద్ర కేబినేట్ ఆమో ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లతో నిధులు కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ లు ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్కీమ్ తో కోటి ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్