కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తీసుకుంది. పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేంద
్ర కేబి
నేట్ ఆమో ఆమోద ముద్ర వేసింది. ఈ
పథకం కోసం రూ.75,021 కోట్లతో నిధులు కేటాయి
ంచింది. 2025 న
ాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ లు
ఏర్పాటు
చేయడమే ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్కీమ్ తో కోటి ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నారు.