ధర్మశాల వేదికగా మా
ర్చి 7వ తేదీన ఇంగ్లాండ్తో జరగబోయే చివరి టెస్ట్ కోసం అప్డేట్ చేసిన భారత జట్టును ఇవాళ ప్రకటించారు.
జట్టు ఇదే: రోహిత్ శర్మ (C), జస్ప్రీత్ బుమ్రా (VC), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (WK), కేఎస్ భరత్ (WK), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ, ముఖేష్ కుమార
్, ఆకాష్ దీప్.