'కవిత బెయిల్ కోసం BJPతో BRS కుమ్మక్కు'

82చూసినవారు
'కవిత బెయిల్ కోసం BJPతో BRS కుమ్మక్కు'
నారాయణపేట కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని సీఎం రేవంతో ఆరోపించారు. ఐదు సీట్లలో బీజేపీని గెలిపించేందుకు ఒప్పందం జరిగిందని అన్నారు. మల్కాజ్ గిరి, భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, జహీరాబాద్ లో బీఆర్ఎస్ ప్రచారం చేయడం లేదని సీఎం రేవంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్