'పేదలకు నష్టం కలిగించేలా బడ్జెట్'

73చూసినవారు
'పేదలకు నష్టం కలిగించేలా బడ్జెట్'
తెలంగాణ బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ పేదలకు నష్టం కలిగించేలా ఉందని అన్నారు. బడ్జెట్ లో అన్ని రంగాలకు అన్యాయం చేశారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొన్న కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్