లాటరీలో రూ.33 కోట్లు గెలుచుకున్నాడు!

3618చూసినవారు
లాటరీలో రూ.33 కోట్లు గెలుచుకున్నాడు!
బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో భారతీయ వలసదారు రాజీవ్ రూ.33 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. గత మూడేళ్లుగా రాజీవ్ బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నాడు. రాజీవ్ ప్రస్తుతం అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరర్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ సారి రాజీవ్ తన భార్య, పిల్లలపై లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ సారి అదృష్టం లభించింది. ఏకంగా రూ.33 కోట్లు గెలుచుకున్నాడు. కేరళకు చెందిన రాజీవ్ కొన్నేళ్లుగా యూఏఈలో ఉద్యోగం చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్