పోలీసుల విచారణకు హాజరు కాలేను: రాజ్ తరుణ్

556చూసినవారు
పోలీసుల విచారణకు హాజరు కాలేను: రాజ్ తరుణ్
హైదరాబాద్ నార్సింగి పోలీసులు పంపిన నోటీసులపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. తాను అందుబాటులో లేనందున విచారణకు హాజరు కాలేనని తన లాయర్ ద్వారా వివరణ పంపారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ వివరణను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా తనను పెళ్లి చేసుకుని మోసం చేశారని లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్