కారు బీభత్సం.. ఒకరు మృతి

51చూసినవారు
కారు బీభత్సం.. ఒకరు మృతి
హైదరాబాద్ దుండిగల్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా కారులో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్