కాలువలో పడిన కారు.. గర్భిణితో సహా ఆరుగురు మృతి (వీడియో)

548చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి ఓ గర్భిణిని డెహ్రాడూన్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. డ్రైవర్ అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. కారులో ఉన్న గర్భిణి, ఆమె భర్తతో పాటు కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్