జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య సంచలన వ్యాఖ్యలు

55చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సోషల్ మీడియాలో లడ్డూ వివాదాన్ని పెద్ద రచ్చ చేశారు. హిందువుల మనోభావాలను హింసించారు. రాజకీయనాయకులే కాకుండా బ్రాహ్మణులు, ప్రవచన కర్తలు కూడా ఈ వివాదంపై ఓవర్ యాక్టింగ్ చేశారు. ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. మీరు శ్రీవారి స్వామి భక్తులైతే సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెట్టండి' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్