ఛాంపియన్స్‌ ట్రోఫీ: టాస్ ఓడిన భారత్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

55చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీ: టాస్ ఓడిన భారత్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బంగ్లాతో భారత్‌ 41 వన్డేలు ఆడగా.. 32 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత్‌ జట్టులో రోహిత్‌ (కెప్టెన్‌), గిల్, కోహ్లీ, శ్రేయాస్, హార్దిక్, రాహుల్‌, అక్షర్‌, జడేజా, కుల్‌దీప్, షమీ, అర్ష్‌దీప్‌ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్