నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు

76చూసినవారు
నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు
TG: రంగారెడ్డి జిల్లా కన్హాశాంతివనంలో ఇవాళ్టి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సదస్సును ప్రారంభిస్తారు. 3రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు పాల్గొననున్నారు. సదస్సు ముగింపు రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్