ఎస్పీ వాహనంపై దాడి (వీడియో)

1042చూసినవారు
'నేటి పోలింగ్ లో వైసీపీ హింస వల్ల కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5 ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు నేడు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి కుట్ర చేస్తున్నారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్