19న మళ్లీ ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు!

57చూసినవారు
19న మళ్లీ ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు!
ఈ నెల 19న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కు మరోసారి రానున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, సభ్యత నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతలంతా రావాలని హింట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని బాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్